ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన.. భారీగా తరలివచ్చిన జనాలు!
జగన్ పర్యటనతో నెల్లూరు హాట్ ల్యాండ్గా మారింది. గత పర్యటనలో కనిపించిన సీన్స్ మళ్లీ కనిపించాయి. పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ పర్యటనలో ఉద్రిక్తతలు నెకొన్నాయి. జగన్ను చూసేందుకు భారీగా వచ్చిన జనాలు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చదంగా వచ్చే ప్రజలపై లాఠీ చార్జ్ చేయడమేంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్లో నెల్లూరు చేరుకున్న జగన్ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు …
Read More »