Recent Posts

దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు.. దర్శనం వేళల వివరాలివే!

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దసరా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున గుర్తొచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల …

Read More »

మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషన్.! వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్న హౌస్ ‌మేట్స్

నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా. ఆ లెక్కన చూస్తే నేడు (బుధవారం) మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న టాస్క్‌లను బేస్ చేసుకుని అందులో అనర్హుడు అన్న వాళ్లని హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే.. ఓటింగ్‌ని బట్టి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే ప్రసక్తే …

Read More »

బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …

Read More »