Recent Posts

కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు

అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. …

Read More »

రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే

శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు పాములను, శివుడు, సుబ్రమణ్యస్వామిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నాగ పంచమి పండగను రేపు ( 29 జూలై 2025) జరుపుకోనున్నారు. ఈ రోజున ఎలా పూజ చేయడం వల్ల కాల సర్ప దోషం, సర్ప భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగ పంచమి పూజ ప్రాముఖ్యత, పూజ శుభ సమయాన్ని తెలుసుకోండి. శ్రావణ మాసంలోని ప్రతి రోజునూ హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. అయితే …

Read More »

గన్స్‌తో యుద్ధాలు గెలవలేం..! ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఆధునిక యుద్ధం లో లాజిస్టిక్స్‌ నిర్వహణ ఎంతో కీలకమని, తుపాకులు, బుల్లెట్ల కంటే లాజిస్టిక్స్‌ సామర్థ్యం యుద్ధ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఆధునిక యుద్ధాలను “తుపాకులు, బుల్లెట్లతో గెలవలేం” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం వివిధ సంస్థల లాజిస్టిక్స్ నిర్వహణ ఆపరేషన్ సిందూర్ విజయానికి నిర్ణయాత్మక అంశం అని అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో గతి శక్తి విశ్వవిద్యాలయ 3వ స్నాతకోత్సవంలో …

Read More »