ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం, గదులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల కోటా.. అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుంది. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి టీటీడీ డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తుంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా.. డిసెంబర్ నెల ఉచిత …
Read More »