ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »సాయి పల్లవి అందరినీ మోసం చేసిందా!.. అసలు ఇది నిజమేనా?
సాయి పల్లవి అంటే.. కొన్ని డైలాగ్స్ అలా అందరికీ గుర్తుకు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డబ్బింగ్, యాసను పలికించిన తీరుకు నిజంగానే అంతా ఫిదా అయ్యారు. ఆ మూవీతోనే సాయి పల్లవి తెలుగు ఆడియెన్స్కు మరింత దగ్గరయ్యారు. అయితే సాయి పల్లవి ఫిదా సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కూడా చెప్పారు. పైగా డబ్బింగ్ చెప్పిన నాటి విజువల్స్ను కూడా యూట్యూబ్లో పెట్టారు. కానీ ఇప్పుడు ఓ …
Read More »