Recent Posts

శివార్లలో డ్రగ్స్‌ పార్టీలకు చెక్‌ పెట్టడానికి పోలీసుల నయా వ్యూహం

వీకెండ్‌ వస్తే…హైదరాబాద్‌ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు.. డ్రగ్స్‌ పార్టీలతో దద్దరిల్లిపోతున్నాయి. మత్తు పార్టీల కోసం ఐసోలేటెడ్ ఏరియాలో ఫామ్‌హౌస్‌లను ఎంచుకుంటున్నాయి ఎంజాయ్‌ బ్యాచ్‌లు. దీంతో నగర శివార్లలో డ్రగ్స్‌ పార్టీలకు చెక్‌ పెట్టడానికి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. చేవెళ్లలోని సెరేన్ ఆర్చర్డ్స్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ ముసుగులో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నారు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. అభిజిత్‌ బెనర్జీ అనే ఐటీ ఎంప్లాయీ ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్‌ చేశాడు. తనతో పాటు పనిచేసే సిప్సన్‌, పార్థ్‌ గోయల్‌, పల్లప్ప యశ్వంత్‌ …

Read More »

ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!

ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అధికార పక్షం. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ.. ముప్పేట దాడితో.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు గడ్డు కాలం నడుస్తుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్‌పై మరో పిడుగు పడింది. నేడో, రేపో స్థానిక ఎన్నికలంటూ …

Read More »

వీడికేం పోయేకాలం సామీ..! ఏకంగా 500 మంది మహిళలను మోసం చేశాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే!

జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నమ్మించి నిండా ముంచాడు. ముద్ర రుణాలు ఇప్పిస్తానంటూ సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్‌ సదన్‌ పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరు.. షేక్‌ జానీ.. మరో పేరు.. హరినాథ్‌ రావు.. ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్‌. ఇంటర్‌ ఫెయిలైన జానీ.. బతుకు దెరువు కోసం 2011లో హైదరాబాద్‌‌కు మకాం మార్చాడు.. సరూర్‌నగర్‌‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో …

Read More »