ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »పహల్గామ్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం… లోక్సభలో విపక్షాలపై అమిత్షా విసుర్లు
పహల్గామ్లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా. కుటుంబాల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అన్న అమిత్ షా… పహల్గామ్ ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబట్టాయని స్పష్టం చేశారు. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















