Recent Posts

రాయచోటిలో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాల అరెస్ట్.. ఇళ్లలో ఉన్న వాటిని చూసి కంగుతిన్న పోలీసులు..

గత రెండు రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటి లోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలెత్తిపోతున్నారు. వారి మధ్య మామూలుగా తిరిగిన ఇద్దరు మనుషులు ఉగ్రవాదులు అని తెలిసేసరికి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకోవడంతో టెర్రరిస్టుల ఉనికి బయటపడింది.అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ …

Read More »

వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! 

అయితే, ఇలాంటి టేకు చేప చిన్నది అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపి, వాటాలు వేసి తీసుకుంటూ ఉంటారు. అదే అతి భారీ టేకుచేప అయితే ఎక్కువగా మెడిసిన్ తయారీకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు,గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని యానాం మత్స్యశాఖ అసి స్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య తెలిపారు… ఇలాంటి చేపలు అరుదుగా దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.మత్స్యకారులకు జీవనాధారం ఆ గంగమ్మ తల్లి ఒడి..ఆ దేవత వారిని ఎప్పుడు, ఏ విధంగా కరుణిస్తుందో.. ఎప్పుడు వరాలు కురిపిస్తుందో తెలియదు. వేటకు వెళ్ళిన …

Read More »

ఐదేళ్లకే రైలెక్కి తప్పిపోయాడు.. కట్ చేస్తే.. 32 ఏళ్ల తర్వాత జరిగిన సీన్ ఇది!

ఐదేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడో కుర్రాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే, తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన …

Read More »