Recent Posts

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల.. శరవేగంగా ఏర్పాట్లు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పనుల్లో నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీలోని అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించిన ఈఓ విస్తృత తనిఖీలతో సమాయత్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్దం అయ్యింది. బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23 న అంకురార్పణ జరగనుంది. 24 న శాస్ట్రోక్తంగా ద్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 …

Read More »

తిరుమల శ్రీవారు ధరించే పూలమాలల.. వాటి ప్రత్యేక ఏంటో మీకు తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెల కట్టలేని బంగారు నగలు, వజ్ర వైడూర్యల ఆభరణాలున్నఅలంకార ప్రియుడు. అంతటి బంగారు స్వామి సేవలో అనునిత్యం తరిస్తున్న సుగంధ పుష్ప మాలలు ఏంటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్‌ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామి వారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ …

Read More »

ఆమెకు తరచూ తలనొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్

పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్‌ బ్లడెడ్‌ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు.. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. కొన్ని చికిత్సలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ఆపరేషన్‌ నిర్వహించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. వైద్యులు శస్త్రచికిత్స చేసి మహిళ మెదడు నుంచి పరాన్నజీవిని తొలగించారు. తిరువూరుకు చెందిన 50 …

Read More »