Recent Posts

అబ్బా పండగే.. వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి.

విశాఖ సముద్రతీరంలో మత్స్యకారుల శ్రమ ఫలించింది. వలల నిండుగా రొయ్యలు, చేపలు, అరుదైన లాబ్‌స్టర్లు చిక్కాయి. ఈ సీజన్‌ ప్రారంభంలోనే పుష్కలంగా మత్స్య సంపద లభించడంతో మత్స్యకారులు ఆనందంగా ముంచెమడుతున్నారు. 500 కిలోల వరకు రొయ్యలతో సహా, ఒక్కోటి కిలో బరువున్న లాబ్‌స్టర్లు భారీ ధర పలుకుతున్నాయి.విశాఖ తీరంలో మత్స్యకారుల పంట పండుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల శ్రమ ఫలిస్తుంది. వలల నిండా చేపలు, రొయ్యలు, లాబ్‌స్టర్లు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. ట్యూనా, పఫర్ ఫిష్, పండుగప్ప, రిబ్బన్ ఫిష్, వివిధ …

Read More »

అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం.. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలే మా టార్గెట్- మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు …

Read More »

తల్లిదండ్రుల ఆస్తులు కొడుక్కి రాకుండా చేయొచ్చా? సుప్రీం ఇచ్చిన తీర్పు ఇదే

ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం వహించి, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే, మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ …

Read More »