Recent Posts

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డి పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను మరో.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) …

Read More »

ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో స్టూడెంట్ అరెస్ట్.. అందుకేనట

నూజివీడు త్రిపుల్ ఐటీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎం.టెక్ విద్యార్థి పురుషోత్తం, సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు. సహచర విద్యార్థులు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు. నూజివీడు త్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఎంటెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తంను పోలీసులు …

Read More »

ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అయితే ఉభయ సభల్లో.. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ …

Read More »