Recent Posts

తండ్రిని చంపి తల, మొండెం వేరు చేసిన కసాయి కొడుకు.. ఎందుకో అస్సలు ఊహించలేరు!

మూఢనమ్మకాల అనుమానం, భూతగాదాలతో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. తండ్రి ఒంటరిగా పొలం వద్ద పనులు చేస్తుండగా తన మేనల్లుడితో పాటు అక్కడికి వచ్చిన కుమారుడు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ లో వృద్ధుడు చాగొండ బాలయ్య నివాసం …

Read More »

యువర్ అటెన్షన్ ప్లీజ్.! ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇకపై సికింద్రాబాద్‌లో

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. సిక్రింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే సేవలు మళ్ల అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లించబడిన లేదా టెర్మినల్ మార్పులు చేయబడిన రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ-కాచిగూడ- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12713/12714) మరోసారి సికింద్రాబాద్ నుండి నడుస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ట్రైన్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్‌ సెప్టెంబర్‌ 9 …

Read More »

చర్మ సమస్యలకు దివ్యౌషధం..పతంజలి దివ్య కాయకల్ప తైలం.. లాభాలు, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..

మీరు కూడా చర్మంపై అలెర్జీ, మచ్చలు, చర్మం పొడిబారడం, కోతలు, వడదెబ్బ, దురద వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా..? వాటికి చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాన్ని వెతుకుతుంటే పతంజలి దివ్య కాయకల్ప తైలం మీకు ఒక బెస్ట్‌ ఆయుర్వేద ఎంపిక. ఈ నూనె చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పతంజలి పరిశోధనా సంస్థ పేర్కొంది. ఆయుర్వేదంలో మూలికలతో తయారు చేసిన మందులు, ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై మచ్చలు, దురద, అలెర్జీ, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, …

Read More »