Recent Posts

భారత్‌లో టాప్‌ 10 ఐఐటీలు ఇవే.. ఇక్కడ ఇంజనీరింగ్ చదివితే లైఫ్ సెటిలంతే!

దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్‌ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్‌ పదిలంగా ఉంటుంది. 2025 నాటి NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఐఐటీలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలి. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్‌ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్‌ పదిలంగా ఉంటుంది. …

Read More »

యూరియా కోసం.. నడిరోడ్డుపై పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు.. ఎక్కడంటే..

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయితీ పెట్టుకోవడం.. జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం… కానీ ఇప్పుడు కొత్త సీన్ కనిపించింది. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న మహిళలు ఒక్క బస్తా కోసం పొట్టు పొట్టు తన్నుకుంటున్నారు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై మహిళ రైతులు శిఖలు పట్టుకొని తన్నుకోవడం సంచలనంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో యూరియా కొరత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది.. పరస్పర దాడులకు కారణంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రైతులు గ్రోమోర్ సెంటర్ పై …

Read More »

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలకు చెక్..

దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. ధర తక్కువ ఉండటం, అన్నీ చోట్లకు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైల్వే బలోపేతానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణీకుల భద్రత, భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌ల పరిధిలోని అన్ని ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో …

Read More »