Recent Posts

గ్రహణం విడుపు తర్వాత మీ రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయాలంటే..

పౌర్ణమి హిందూ మతంలోని ముఖ్యమైన తిథుల్లో ఒకటి, ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండటం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అయితే భాద్రప్రద మాసం పౌర్ణమి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి పితృ పక్షం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుంది. ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ …

Read More »

ఆర్టీవో చలాన్ కట్టాలంటూ వాట్సప్‌కు మెస్సెజ్.. క్లిక్ చేస్తే ఊహించని సీన్.. బీ అలర్ట్..

మోసం.. మోసం.. మోసం.. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇట్టే దోచేస్తున్నారు సైబర్ బూచోళ్లు.. అందుకే.. ఫోన్ చేసినా.. మెస్సెజ్ చేసినా.. ఏ లింకులను క్లిక్ చేయొద్దు.. ఎవర్నీ నమ్మోద్దు.. అంటూ పోలీసులు అందరికీ సూచిస్తున్నారు. అయినా.. కొందరు పట్టించుకోకుండా కొందరు సైబర్ క్రిమినల్స్ మోసం బారిన పడి లబోదిబోమంటున్నారు బాధితులు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో.. మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 …

Read More »

అదిరిపోయే ప్లాన్ అంటే ఇదే.. ఏనుగులు, చిరుతలపై ఏఐతో ఫోకస్.. ఎలా ట్రాక్ చేస్తారంటే..?

ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. మనుషులపైకి దాడులకు సైతం దిగాయి. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమైంది. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అలాగే తిరుమల అడవుల్లో చిరుతల కదలికలను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక …

Read More »