Recent Posts

తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య సేవలు.. పట్టు వీడాలంటున్న ప్రభుత్వాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. వారంలోగా సమస్య పరిష్కరించాలని కోరారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేతకు బకాయిలు ఒక కారణం అయితే.. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మరో కారణంగా తెలుస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చికిత్స ప్రతిపాదనతో.. స్కీమ్ తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం. అయితే కొత్త హైబ్రీడ్ విధానంలో తమనూ …

Read More »

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవిదేశాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ఢిల్లీ ప్రభుత్వ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అనేక చోట్ల మతపరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కృషి, విశిష్ట నాయకత్వం ద్వారా దేశంలో పెద్ద లక్ష్యాలను సాధించే …

Read More »

కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స

నెలలు నిండని శిశువుకు గుండె సమస్యతో చికిత్స అవసరమైంది. కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్యులు అత్యాధునిక డివైస్ ఉపయోగించి శస్త్రచికిత్స అవసరం లేకుండా పీడీఏ మూసివేశారు. ఈ డివైస్ తో చికిత్స పొంది కోలుకున్న అతి తక్కువ బరువుగల శిశువుగా .. ఈ బుడతడు రికార్డు సృష్టించాడు. ఏడు నెల‌ల‌కే.. అంటే నెల‌లు నిండ‌క‌ముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన స‌మ‌స్య వ‌చ్చింది. అత‌డికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక ప‌ద్ధ‌తిలో, శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా న‌యం చేసి ప్రాణం పోశారు. ఇందుకు …

Read More »