Recent Posts

 తెలంగాణ గవర్నర్‌ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్.. పూర్తి జాబితా ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా వివిధ రంగాల్లో విశేష కృషి అందించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా అవార్డులను ప్రధానం చేయనుంది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రధానం చేయనున్నారు. మొత్తం జాబితా ఈ కింద తెలుసుకోవచ్చు..వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు …

Read More »

ఆ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదలపై ఆయా రాష్ట్రాలు దృష్టి సారించాలని కిషన్ రెడ్డి కోరారు.విద్యుదుత్పత్తిలో బొగ్గు వినియోగం దాదాపుగా తగ్గినా, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం వల్ల బొగ్గు రంగం రాబోయే కొన్నేళ్లలో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..

ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్‌తో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి.. పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత,.. దీనిని రాష్ట్ర …

Read More »