ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »డాలర్ డ్రీమ్స్తో దొంగ దారుల్లో అమెరికాకు.. ఈడీ నిఘాతో వెలుగులోకి సంచలనాలు..!
డాలర్ డ్రీమ్స్తో యువతను దొంగ దారుల్లో అమెరికాకు పంపిస్తోన్న దళారీ ఏజెన్సీలపై ఈడీ నిఘా పెట్టింది, ముంబై, నాగ్పూర్ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్టు గుర్తించింది. మనీ లాండరింగ్ కేసులో పిడికిలి బిగిస్తే అక్రమచొరబాట్ల డొంక కదులుతోంది. యూనివర్సిటీలతో సహా విదేశీ ఇన్స్టిట్యూట్ల పేరుతో దాదాపు 35,000 మంది విద్యార్థి వీసాలు పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ దృష్టి సారించింది. యువత డాలర్ డ్రీమ్స్ను క్యాష్ చేసుకునేందుకు ఏజెంట్ మాఫియా అక్రమ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















