Recent Posts

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు

భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ 2025 విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లోమా కోర్సులో సంబంధిత స్పెషలైజేషన్ లో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ప్రక్రియ వచ్చ ఏడాది జనవరి మొదటి వారంలో ప్రారంభం అవుతుంది..భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా ఎయిర్‌ ఫోర్స్‌లోనూ అగ్నివీర్ నియామకాలు చేపడుతున్నారు. అగ్నివీర్‌ వాయు(01/ 2026) ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన …

Read More »

రణరంగంగా మారిన తెలంగాణ అసెంబ్లీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు!

ఫార్ములా -E కేసు రచ్చ అసెంబ్లీలో సాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగడంతో అధికార-విపక్షాల మధ్య యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్‌.. స్పీకర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగాయిఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు …

Read More »

2030 నాటికి ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చ ఐదేళ్లలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు 8వ క్యాటలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సస్టెయినబిలిటీ ఆఫ్‌ ఈవీ వెహికల్‌ ఇండస్ట్రీ- ఈవీఎక్స్‌పో 2024 సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు..భారత్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రూ.20 లక్షల …

Read More »