ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »కాల్పులతో దద్దరిల్లిన జమ్ముకశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..
జమ్ముకశ్మీర్ బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.. దీంతో బలగాలు అప్రమత్తమై ఉగ్రవాదుల కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టారు.. ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్ముకశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూల్గాంలో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















