Recent Posts

వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! 

అయితే, ఇలాంటి టేకు చేప చిన్నది అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపి, వాటాలు వేసి తీసుకుంటూ ఉంటారు. అదే అతి భారీ టేకుచేప అయితే ఎక్కువగా మెడిసిన్ తయారీకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు,గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని యానాం మత్స్యశాఖ అసి స్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య తెలిపారు… ఇలాంటి చేపలు అరుదుగా దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.మత్స్యకారులకు జీవనాధారం ఆ గంగమ్మ తల్లి ఒడి..ఆ దేవత వారిని ఎప్పుడు, ఏ విధంగా కరుణిస్తుందో.. ఎప్పుడు వరాలు కురిపిస్తుందో తెలియదు. వేటకు వెళ్ళిన …

Read More »

ఐదేళ్లకే రైలెక్కి తప్పిపోయాడు.. కట్ చేస్తే.. 32 ఏళ్ల తర్వాత జరిగిన సీన్ ఇది!

ఐదేళ్ల వయసులో రైలెక్కి వెళ్లిపోయాడో కుర్రాడు.. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగొచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు.. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్ట్‌లు ఉన్నాయి. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి, నానమ్మ రామాంజనమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే, తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లానని చెబుతున్నాడు. అలా మూడేళ్ల వయసులో చెన్నై వెళ్లిన …

Read More »

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్‌ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …

Read More »