ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »మార్చి 17 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 31న ముగియనున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వానికి అందిచింది. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ అమోదించిన తర్వాత షెడ్యూల్ను ఖరారు చేశారు. మరోవైపు ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణ కోసం షెడ్యూల్ను రాష్ట్ర …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















