Recent Posts

భగ్గుమంటున్న బంగారం…ఏకంగా లక్షా పదివేలకు చేరువగా పరుగులు..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బాబోయ్‌ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే …

Read More »

అప్పన్నకే మస్కా..! సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఇంటి దొంగలు..!

అప్పన్నకే మస్కా..! ఉద్యోగుల జేబులోకి హుండీ సొమ్ము వెళ్ళిపోతుంది. కొంతమంది ఉద్యోగులు దేవుడికి శఠగోపం పెట్టి జేబులో నింపుకుంటున్నారు. ఇద్దరు హ్యాండెడ్ గా బుక్ అయిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ అప్పన్నకే మస్కా కోట్టి అడ్డంగా బుక్కైన ఇద్దరు ఎవరు..? సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగలు దేవుడికే శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు కరెన్సీ నోట్లను ఒక్కసారి పట్టించేశారు. 500 నోట్లను తెల్లకాగితంలో చుట్టి …

Read More »

నడిరోడ్డులో సీఐ వీరంగం.. షాప్‌ మూసివేసి ఇంటికి వెళ్తోన్న మహిళతో ఇదే పని..!

కృష్ణా జిల్లాలో ఓ పోలీస్‌ అధికారి మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్‌ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్‌, లైట్లు కొడుతూ వేధించారు. దీంతో మహిళ భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. …

Read More »