Recent Posts

ఆసియాలోనే రెండవ అతిపెద్ద బస్ టెర్మినల్.. PNBS బస్టాండ్ చరిత్ర తెలుసా..?

విజయవాడ బస్ స్టేషన్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌గా పిలుస్తారు. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఏ మారుమూల ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి బస్సులో వెళ్లాలంటే, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ టచ్ చేసి వెళ్లాల్సిందే..! ఎందుకంటే రాష్ట్రానికి సెంటర్ పాయింట్‌గా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద బస్ స్టాండ్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ …

Read More »

పవన్ ‘సీజ్ ది షిప్’ తర్వాత రగులుతున్న రాజకీయం.. రచ్చ మామూలుగా లేదుగా..

చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్‌ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్‌ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి…? డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసి.. …

Read More »

స్కూల్‌ విద్యార్థులకు షాక్‌.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్‌ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్‌ …

Read More »