Recent Posts

Mystery Temple: ఈ ఆలయంలో దీపం నెయ్యి, నూనెతోనో కాదు నీళ్లతో వెలుగుతుంది.. అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు

భారతదేశంలో అనేక పురాతన, రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశం అని కూడా అంటారు. ఈ ఆలయాలలని రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అయితే ఈ ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. అటువంటి అద్భుత, రహస్యమైన ఆలయం ఒకటి మధ్య ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి. ఇది …

Read More »

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …

Read More »

Andhra Pradesh: ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

మార్చురీలో శవాల మాయానికి సంబంధించి అసిస్టెంట్‌ అశోక్‌పై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు.ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని అనాథ శవాల మాయం వ్యవహారంలో ఉచ్చు బిగుస్తోంది. మెడికల్‌ బోర్డు అధికారుల బృందం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం షాకిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహాల మాయం కేసు ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషవ్ టీమ్‌ విచారణ వేగవంతం చేసింది. డీఎంఈ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారితోపాటు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో …

Read More »