Recent Posts

విజయవాడ – శ్రీశైలం.. సీ ప్లేన్‌లో చంద్రబాబు జర్నీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు, విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో ప్రయాణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతాళగంగ వద్ద నుంచి చంద్రబాబు రోప్ వేలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ …

Read More »

ఆ వీడియో చూసి సీఎం చంద్రబాబు ఎమోషనల్.. పోలీసులపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో తనను ఎంతో కదిలించింది అంటూ ట్వీట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీసులు చోరీ అయిన 251 బైక్‌లను స్వాధీనం చేసుకొని, 25 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.. పోలీసుల్ని అభినందించారు. అయితే నీలి అలివేణి మహిళలకు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అప్పగిస్తున్నప్పుడు.. ఆమె భావోద్వేగం తనను కదిలించిందన్నారు చంద్రబాబు. ప్రతి రోజూ జీవితంలో బైక్ ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తుంది అన్నారు. …

Read More »

ఏపీలోని ఆ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదు.. టీటీడీ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో రాములోరు కొలువైన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై ఒంటిమిట్ట రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని.. పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ శుపరిపాలన యంత్రాంగానికి మొబైల్‌లో కాల్ చేసి ఆదేశించారు. పెళ్లిళ్లకు అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయం సరికాదని.. వెంటనే వెనక్కు తీసుకోవాలంటున్నారు. ఇది వాస్తవమేనని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌. ఒంటిమిట్ట కోదండ …

Read More »