Recent Posts

తెలంగాణలో విద్యార్థులకు పండగ.. 13 రోజులు దసరా సెలవులు

తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఆగస్ట్‌ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్‌ నెల ప్రారంభమైంది. ఇది పండగ సీజన్‌. విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్‌ నెలలో చాలా రోజుల పాటు సెలవులు ఉండగా, సెప్టెంబర్‌లో కూడా భారీగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. హిందువులకు …

Read More »

ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్‌షాక్.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏమిటంటే!

రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత పెట్టింది పేరు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆర్టీసీ బస్సుల రోడ్డు ప్రమాదాలపై యాజమాన్యం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సార్లు బస్సు డ్రైవర్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల …

Read More »

యాదగిరిగుట్టకు అంతర్జాతీయ గుర్తింపు.. స్వామివారి సేవలను ప్రశంసించిన కెనడా ప్రధాని!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రసంశించారు. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ అభినందించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానంకు ఆయన లేఖ రాశారు. తెలంగాణ తిరుపతిగా పేరున్న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు నానాటికి పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం …

Read More »