Recent Posts

39,481 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇందులో మహిళలకు 3869 పోస్టులు.. 10th Class అర్హత.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేది!

SSC GD Constable Recruitment 2025 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పురుషులకు 35,612 పోస్టులు ఉండగా.. మహిళలకు 3869 పోస్టులున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ …

Read More »

డైలీ 1.5 GB డేటా.. జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ఏది చీప్.. దేంట్లో ఎంత రీఛార్జ్ చేయాలి?

Daily 1.5 GB Data Plans: తక్కువ ధరల్లోనే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్‌లు అని రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చి దేశంలో కొన్నేళ్ల కిందట రిలయన్స్ జియో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. జియో రాకతో.. జనం దీనికి అలవాటుపడ్డారు. దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి కుదేలయ్యాయి. వీటి సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గి మెజార్టీ సంఖ్యలో జియోకు మారిపోయారు. కొంతకాలం బాగానే నడిచినా.. తర్వాత్తర్వాత జియో బాటలోనే అన్నీ పయనించాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే రీఛార్జ్ ప్లాన్లు కూడా. ముందుగా …

Read More »

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ …

Read More »