ఏపీకి వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు గంటల్లో ఏపీలోని …
Read More »జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్పై కేసు నమోదు! ఆ ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?
పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్ పాలసీ అడ్వైజర్ డా.అంజనా అగర్వాల్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ …
Read More »