Recent Posts

భారత్‌లో 4 లక్షల స్కూటర్లు రీకాల్.. అందులో మీ బండి ఉందా చూసుకోండి?

Scooters Recall: దేశీయ దిగ్గజ టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఒకటైన సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (Suzuki Motorcycle) స్కూటర్లు, బైక్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఎందుకంటే తాజాగా ఆ కంపెనీ దాదాపు 4 లక్షల స్కూటర్లు, మోటార్ సైకిళ్లను రీకాల్‌ చేసింది. అంటే 4 లక్షల స్కూటర్లు, బైక్స్‌లో లోపాలు ఉన్నట్లు అర్థం. మీరు కూడా సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా బైక్స్, స్కూటర్ వాడుతున్నట్లయితే రీకాల్ చేసిన మోడళ్లలో మీ బండి ఉందేమో చెక్ చేసుకోవడం మంచింది. ఆ …

Read More »

పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే.. 

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్‌ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …

Read More »

చాయ్ తాగుదామని బస్సు దిగితే.. 4 కేజీల బంగారం మాయం..!

ఇన్ని రోజులు బంగారం రేట్లు (Gold Rates Today) యమా ప్రియమయ్యాయి. సామాన్యుడు ఓ ఏడాదంతా కడుపుకట్టుకుని డబ్బులు పొదుపు చేసుకుంటే తప్ప.. ఒక తులం బంగారం కొనలేని పరిస్థితి. అమాంతం పెరిగిన పసిడి రేట్లు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతూ.. ప్రజల్లో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఎప్పటి నుంచి బంగారం కొనాలని చూస్తున్నవాళ్లు.. అందుకు సన్నద్ధమవుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఓ వార్త అవక్కయ్యేలా చేస్తోంది. చాయ్ తాగుదామని బస్సు దిగితే.. ఏకంగా నాలుగు కేజీల బంగారం మాయమైందట. …

Read More »