ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే
విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్పూర్ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్లో రామగర్ జియోపార్కు, లద్దాఖ్లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్ఐ సంయుక్తంగా …
Read More »