Recent Posts

హిందూపురం: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రైతు.. వారానికే షాకిచ్చిన భార్య, ఊహించని ట్విస్ట్!

ఆయనో రైతు.. 40 ఏళ్లైనా పెళ్లి కావడం లేదు.. ఎన్నో సంబంధాలు చూసినా కుదరడం లేదు. తల్లిదండ్రులు వృద్ధులు.. కొడుకు పెళ్లి చూడాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు.. మధ్యవర్తుల్ని సంప్రదించడంతో ఓ సంబంధం కుదిరింది. అతడికి వివాహం కూడా అయ్యింది.. కానీ ఆ తర్వాత ఊహించని పరిస్థితి ఎదురైంది. వారం తర్వాత తరువాత ఆమె అతడికి మస్కా కొట్టి వెళ్లిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన …

Read More »

వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు

వైఎస్సార్‌సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్‌రెడ్డిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. వాస్తవానికి …

Read More »

సన్యాసమా? పెళ్లా? మేము ఏదీ చెప్పం.. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలకు సుద్గురు సమాధానం

తన కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన సద్గురు జగ్గీవాసుదేవ్.. మిగతా మహిళలను సన్యాసినులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఇటీవల మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈశా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి.. సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69) హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేయడంతో దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈశా ఫాండేషన్ వ్యవస్థాకులు, సద్గురు జగ్గీవాసుదేవ్‌ను ప్రశ్నించింది. తాజాగా, హైకోర్టు ప్రశ్నలకు …

Read More »