Recent Posts

ఇరాన్ అణు, చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు.. ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు

లెబనాన్ భూభాగంలో ఉన్న హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. ఇజ్రాయెల్ భూభాగంపై వందలకొద్ది క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ను.. ఇజ్రాయెల్ తాజాగా …

Read More »

ఏపీలో ‘లులు’ను మేమే వద్దన్నాం.. కారణాలు ఏంటో చెప్పిన మాజీ మంత్రి బొత్స

ఆం ధ్రప్రదేశ్‌లో లులు ప్రాజెక్టుపై మరోసారి చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. తాజాగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పారు. అయితే గత ప్రభుత్వం లులును వెళ్లగొట్టిందనే విమర్శలు రావడంతో.. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లులు గ్రూపు వెళ్లిపోవడానికి కారణాలను చెప్పారు. విశాఖలో లులు ప్రాజెక్టును …

Read More »

విద్యుత్ వాహనాల సబ్సిడీ స్కీమ్ షురూ.. 2 వీలర్లకు రూ.10 వేలు రాయితీ

PM E-Drive: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా టూ-వీలర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం, ఛార్జింగ్ వసతులు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్దికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రారంభించింది. రూ. 10,900 కోట్లతో పీఎం ఇ- డ్రైవ్ పథకాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని తెలిపింది. …

Read More »