ఏపీ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల అండగా నిలవాలని నిర్ణయించింది. అనాథ పిల్లల కోసం మిషన్ …
Read More »నెల్లూరులో పరువు హత్య కలకలం.. అజ్ఞాత వ్యక్తి ఫోన్కాల్తో, మిస్సింగ్ కేసు హత్యకేసుగా!
నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ మిస్టరీ వీడింది. చివరికి మిస్సింగ్ కాస్తా హత్యకేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఘటన కలకలంరేపింది. కొడవలూరు మండలం పద్మనాభునిసత్రం పల్లిపాలెంకు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal















