Recent Posts

వామ్మో.. ముఖంపై ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ గుండె డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే..

ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. అయితే.. గుండె బలహీనపడి సరిగ్గా పనిచేయనప్పుడు, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కోసారి వైద్య అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. లేదా ప్రాణాంతకంగా మారొచ్చు.. గుండె అసలు ఎందుకు బలహీనపడుతుందన్న ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంటుంది.. గుండె బలహీనపడటానికి అనేక …

Read More »

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. …

Read More »

బోనమెత్తిన భాగ్యనగరం.. బోనం అంటే ఏమిటి? ప్రాముఖ్యత.. బోనాల జాతర ఎప్పుడు మొదలైందంటే..

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది. ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మకు తొలిబోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురూ అయ్యాయి.ఆషాడ మాసం రాకతో తొలకరి జల్లులతో పాటు తెలంగాణలో బోనాల సందడిని తెచ్చింది. మహిళలు …

Read More »