Recent Posts

రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో చిక్కారు.. ఇంతకు వీళ్లు ఏం చేశారో తెలిస్తే..

రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు వద్ద సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ ప్రెస్‌ ట్రైన్‌ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. కాగా వీరు గత రెండు నెలల వ్యవధిలోనే 9రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు …

Read More »

వాహనదారులకు హెచ్చరిక.. రూల్స్ అతిక్రమిస్తే తాట తీస్తారు.. పూర్తి వివరాలు

నేరాలు జరిగాక కట్టడి చేయడమే కాదు.. జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరిగాక స్పందించడం కాదు.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరుపై వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, డేటా అనుసంధానం వంటి అంశాలపై సమీక్షించి చర్చించారు. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థ పని తీరు మీద అధికారులు డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. అయితే నేరం జరిగిన తర్వాత వారిని ట్రేస్ చేసి.. …

Read More »

 ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.. ఎప్పుడంటే?

ఆంధ్రా ప్యారిస్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చేది తెనాలే…ప్యారిస్ లో లాగా ఇక్కడ కూడా మూడు పంట కాలువలు తెనాలి పట్టణం గుండా వెలుతుంటాయి. ఈ పంట కాలవల్లో పర్యాటక రంగ అభివ్రుద్దిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అత్యంత్య పొడవైన కాలువల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్లు తిప్పాలన్న ఆలోచన ఎప్పడి నుండో ఉంది. అయితే అది కార్యారూపం దాల్చటం లేదు. ఈ క్రమంలోనే మంత్రి నాదెండ్ల పర్యాటక రంగ అభివ్రుద్దిలో భాగంగా బోటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ …

Read More »