Recent Posts

 రాత్రివేళ మందు పార్టీ అంటూ స్నేహితుడిని పిలిచాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..

ఆదివారం రోజు తన స్నేహితులకు మందు పార్టీ ఇస్తున్నానని, ఆపార్టీకి రావాలని దీపక్ ను ఆహ్వనించాడు కిరణ్.. ఆదివారం సాయంత్రం బాలజీ నగర్ సమీపంలోని పొల్లాల్లోకి వెళ్లి అందరూ మద్యం తాగారు.. ఆ తర్వాత కిరణ్ డబ్బులు విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విషయమై ఇద్దరి మద్య గొడవ జరగడంతో..ఆదివారం రాత్రి.. పాత గుంటూరులోని బాలాజీ నగర్ కాలనీ.. అటుగా వెల్తున్న ఆటోను కొంతమంది యువకులు ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ ను అడిగారు. యువకుడి పేరు వెంకటరెడ్డి …

Read More »

ఓర్నీ వీడు ప్రిన్సిపాలా లేక రాక్షసుడా.. పిల్లలు అని చూడకుండా పైపుతో చితకబాది..

తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఏం చేశారో తెలుసా..? రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఎలా దండించాడో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది?విద్యార్థులను కన్న బిడ్డల వలే చూసుకోవలసిన ఉపాధ్యాయులు ఈ మధ్య బరి తెగిస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టేందుకు సున్నితంగా దండించాల్సిన టీచర్లు రెచ్చిపోతున్నారు. రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఏం చేశారో …

Read More »

ఓర్నీ..  చిన్న టీ కప్పు గాడిద పాల రేటెంతో తెలిస్తే మతిపోవడం ఖాయం.. !

ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది.ఏపీలో గాడిదపాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడటంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో …

Read More »