ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »భారీగా పెరుగుతున్న రూ. 500 దొంగ నోట్లు.. ఐదేళ్లలో 317 శాతం జంప్.. నకిలీ నోటు గుర్తించడం ఎలా?
Spot Rs 500 Rupee Note Fake: 2016 నవంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి.. రూ. 2 వేలు విలువైన నోటును చలామణీలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మరో కొత్త డిజైన్లో రూ. 500 నోటు తీసుకొచ్చింది. ఇక గతేడాది రూ. 2000 బ్యాంక్ నోట్లను కూడా ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. …
Read More »