Recent Posts

ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్చారు, పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు. అకడమిక్‌ కేలండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది పాఠశాల విద్యా శాఖ. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు (హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌) స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …

Read More »

ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు సులభతరం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

మనదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సిందే. అన్నింటికీ అదే ఆధారం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి గుడిలో దైవ దర్శనాల వరకూ అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే. మరీ చెప్పాలంటే భారతీయులకు ఆధార్ కార్డు అనేది ఓ నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ దుకాణాల నుంచి మొదలుపెడితే.. సిమ్ కొనాలంటే సెల్ ఫోన్ దుకాణాల వరకూ ఆధార్ లేనిదే పని జరగని పరిస్థితి. ఇక వయస్సు ధ్రువీకరణ కోసం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ …

Read More »