Recent Posts

రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం విషయమై గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సూపర్‌‌స్టార్‌ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కొందరు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్‌ బులిటెన్ విడుదల అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట.. జనవరి నుంచి పక్కా, కీలక ప్రకటన

ఏపీలో రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. తెల్లకార్డులు ఉన్నవారికి రాయితీపై 16 నెలల తర్వాత.. దసరా సందర్భంగా కందిపప్పు, పంచదార పంపిణీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రేషన్‌ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల …

Read More »

ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఈ నెల మొదటివారంలో ధాన్యం అమ్మకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు.. 48 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరమని అంచనాలు వేశారు.. ఈ ఖరీఫ్‌లో 37 లక్షల …

Read More »