ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి …
Read More »రేవంతన్నా నీకిది న్యాయమా..? ‘హైడ్రా’ కూల్చివేతలపై సీఎం డైహార్ట్ ఫ్యాన్ ఆవేదన
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. బడాబాబులు, డబ్బున్నోళ్ల ఇండ్లను వదిలేసి మధ్యతరగతి, పేదల ఇండ్లను కూల్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల నోట్లో మట్టి కొడుతున్నారని.. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలోని పటేల్గూడలో ఆదివారం (సెప్టెంబర్ 22)న హైడ్రా పలు విల్లాలు, ఇండ్లు కూల్చేసింది. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశాడు. …
Read More »