ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్న్యూస్.. ఇక ఆ నిబంధన తొలగించిన సర్కార్
Local Body Elections: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎంతో మందికి స్థానిక …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal




































