విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …
Read More »కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్
కేరళ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్ చంద్రశేఖర్వైపే మొగ్గు చూపింది.ఆంధ్రప్రదేశ్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా …
Read More »