Recent Posts

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్‌ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్

కేరళ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి రవడ చంద్రశేఖర్‌ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్‌ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్‌ చంద్రశేఖర్‌వైపే మొగ్గు చూపింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా …

Read More »

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ వచ్చేసిందోచ్..

ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. …

Read More »

పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటి నుంచి అంటే..

పోస్టాఫీసును క్రమం తప్పకుండా ఉపయోగించే వారికి ఇది శుభవార్త. పోస్టాఫీసు కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సౌకర్యం ప్రారంభం కానుంది. దీనితో పోస్టాఫీసు కూడా UPI నెట్‌వర్క్‌లో చేరింది. కొత్త IT సిస్టమ్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ కారణంగా ఇది సాధ్యమైంది. యూపీఐ వ్యవస్థకు అనుసంధానించనందున పోస్టాఫీసులో డిజిటల్ చెల్లింపులు అంగీకరించబడలేదు. ఇప్పుడు, కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. పోస్ట్‌ల శాఖ తన ఐటీ మౌలిక సదుపాయాలను అమలు చేస్తోంది. డైనమిక్ QR కోడ్‌లతో లావాదేవీలను ప్రారంభించే కొత్త అప్లికేషన్‌లు ఇందులో ఉంటాయి. ఈ అప్లికేషన్‌లతో కూడిన …

Read More »