Recent Posts

పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!

సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా సీఎం వారికి వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో …

Read More »

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్‌ చర్చలు!

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో IT సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ …

Read More »

ఆపరేషన్ మహాదేవ్‌లో బయటపడిన చైనా రహస్యం.. ఆ పరికరంతో పాక్‌కు సహాయం

ఈ పరికరాన్ని అల్ట్రా సెట్ అని పిలుస్తారు. ఇది అధునాతనమైన సురక్షితమైన చైనీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ. దీనిని పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తుంది. ఇది GSM లేదా CDMA నెట్‌వర్క్‌లపై పనిచేయదు. కానీ రేడియో తరంగాలపై పనిచేస్తుంది.  సోమవారం భారత సైన్యం పారా కమాండోలు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్‌లో భారీ విజయాన్ని సాధించారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం ఉంది. ఈ ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు సులేమాన్ అలియాస్ ఆసిఫ్. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన …

Read More »