Recent Posts

కుషాయిగూడలో మిస్సింగ్‌.. దుర్గం చెరువులో తేలిన డెడ్‌బాడీ! ఏం జరిగిందో..

హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు. జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు …

Read More »

సృష్టి ఫైల్స్.. తవ్వేకొద్దీ వెలుగులోకి సృష్టి అరాచకాలు.

ఆమె డాక్టరా లేక అక్రమార్జన రుచి మరిగిన మోసగత్తెనా? సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ అరాచకం.. రెండు రాష్ట్రాలకే పరమితం అనుకున్నాం ఇప్పటిదాకా. కాదు.. డాక్టర్‌ నమ్రత మోసాలు దేశవ్యాప్తం. రాజస్తాన్‌ దంపతులకు సంతాన సాఫల్యం చేయిస్తానని చెప్పి అస్సాం దంపతులను పట్టుకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఓ కేసు నమోదైంది. దందా అంతా విశాఖ కేంద్రంగా జోరుగా సాగుతోంది కదా.. వ్యాపారాన్ని ఒరిస్సాకి కూడా విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి.. అసలు డాక్టర్ నమ్రత అడుగుపెట్టని జిల్లానే లేదేమో. అండం బయటకు …

Read More »

పర్యాటకులకు గుడ్‌న్యూస్‌… తెలంగాణ నయాగరకు అనుమతి.. డ్రోన్‌ దృశ్యాలు అద్భుతం

పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగిందేకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత …

Read More »