Recent Posts

రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల …

Read More »

నెల రోజుల పాటు అన్నం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కవుతారు..

భారతీయులు ఎక్కువ తినేది అన్నం. వంద ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారం. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన అన్నం ఉండాల్సిందే. అన్నం బదులు ఇంకా ఏం తిన్న కడుపు నిండిన ఫీల్ రాదు. బియ్యంలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దానిని తిన్న తర్వాత, కడుపు, మనసు రెండింటికీ ప్రశాంతత లభిస్తుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం బియ్యం తీసుకోవడం తగ్గించాలి. ఒక నెల పాటు బియ్యం తినకపోతే మీ శరీరంలో అనేక …

Read More »

 పీజీ ఈసెట్‌, లాసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్‌ (PGECET), లాసెట్‌ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. తెలంగాణలో పీజీ ఈసెట్‌ (PGECET), లాసెట్‌ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు …

Read More »