Recent Posts

వీఆర్వో ఇంట్లో నకిలీ రెవెన్యూ రికార్డులు తయారీ.. పోలీసుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు!

అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. రెవెన్యూ ఆఫీస్‌లోని అధికారులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్‌ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ నకిలీ పత్రాలు బయటపడ్డాయి.రెవెన్యూ శాఖలో అడ్డగోలుకు అడ్డువాకు ఉండదు. క్రింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఏదో ఒక పంచాయతీలో …

Read More »

 16 ఏళ్లకే ఏడు ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన హైదరాబాది!.. రికార్డులు చూస్తే..

సాధారణంగా ఒక్కొక్కరికి ఏదో ఓ అలవాటు ఉంటుంది. వాళ్లు ఆ పనిని చేసేందుకే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఈ హైదరాబాదీ యువకుడు కూడా అంతే. ఈ యువకుడికి పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. దీంతో అదే పనిని హాబీగా మార్చుకున్నాడు. 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను ఎక్కి సత్తాచాటాడు. 2020లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ కుర్రాడు నాలుగేళ్లలోనే అనేక బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు, ప్రశంసలను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరీ …

Read More »

పంచారామ క్షేత్రాలు ఏంటి.? వాటి నిర్మాణ చరిత్ర ఇదే..

పంచా క్షేత్రాలు లేదా పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన ఐదు పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఈ ఆలయాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం.. ఈ ఆలయాలలోని లింగాలను, అరమాలుగా సూచిస్తారు. ఒకే ఏకీకృత శివలింగం నుండి సృష్టించబడ్డాయని నమ్ముతారు. పంచారామ ఆలయాల స్థాపనను ఇంద్రుడు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి వీటి స్టోరీ ఏంటి.? ఈరోజు చూద్దాం..  అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని శిలాశాసనం, చారిత్రక ఆధారాల ఆధారంగా, దాని గోడలపై ఉన్న 35 …

Read More »