భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …
Read More »చిటికెలో పూర్తవుతున్న నగదు లావాదేవీలు..యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించే మార్గాలివే..!
ఆధునిక కాలంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి చాలా సులువుగా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే చిన్న బడ్డీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ వీటిని అనుమతిస్తున్నాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జేబులో డబ్బులు ఉంచుకునేవారు. ఇప్పుడు డబ్బులకు బదులు జేబులో స్మార్ట్ ఫోన్, బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలు. షాపింగ్, సినిమా, భోజనం, వినోదం, ప్రయాణం.. ఇలా అన్నింటికి డిజిటల్ పేమెంట్లు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ లోని …
Read More »