Recent Posts

పవన్ కల్యాణ్ సవాల్‌ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు టీచర్‌గా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సవాల్‌ను స్వీకరించారు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. …

Read More »

రాత్రి 10 గంటలకే నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? గుండె ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా..?

రాత్రి 10 గంటలకే నిద్రపోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చాలా మంది నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పనిలో మునిగిపోయి.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం నిద్ర పట్ల అలసత్వం పెంచింది. కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటలకే …

Read More »

సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే… క్లారిటీ ఇచ్చిన హైడ్రా

చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై హైడ్రా స్పష్టం చేసింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడంలో వెనకా ముందు ఆలోచించాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులను రక్షించడానికి.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల పనిపడుతోంది ప్రభుత్వం. హైడ్రా …

Read More »