Recent Posts

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. ఆ గంగమ్మ తల్లిపై భారం వేసి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళాక చేపలు పడ్డాయి. ఇంకొన్ని చేపలు పట్టుకునే క్రమంలో సముద్రంలోకి వల విసిరాడు. ఈసారి అదృష్టం పండినట్టు అనిపించింది. వల బరువెక్కింది. లాగుతున్నా బలం సరిపోవడం లేదు. మెల్లగా లాక్కుంటూ ఒడ్డు వరకు చేరుకున్నాడు. ఆ వలలో పడింది చూసి షాక్‌కు గురయ్యాడు. అదేంటో తెలియక తల పట్టుకున్నాడు. అధికారులకు సమాచారం అందించాడు ఆ మత్స్యకారుడు. అది భారీ చేప కంటే అతి విలువైన …

Read More »

తస్మాత్ జాగ్రత్త.! ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!

మత్తు పదార్థాల నిర్మూలనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మత్తు పదర్ధాలకు బానిసలు అవుతున్న యువతతో పాటు ఇతరులను మార్చి సభ్య సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా.. సమాజ శ్రేయస్సుకు దోహద పడే వ్యక్తులుగా తీర్చి దిద్ధాలనే సదుద్దేశంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తుపధార్ధాల వినియోగాన్ని అరికట్టడం, వీటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాడానికి పలు కార్యక్రామాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు ఆపరేషన్ సేఫ్ …

Read More »

జియోలో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

రిలయన్స్‌ జియోలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఇటీవల మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను భారీగా పెంచగా, చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్లారు. మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇప్పుడు తక్కువ ధరల్లోనే ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌ ఏంటో తెలుసుకుందాం.. కొన్ని రోజుల క్రితం TRAI అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, SMS లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్‌ ఈ నియమం తర్వాత …

Read More »