Recent Posts

మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్‌ ధర పలికిన కోణసీమ కొబ్బరి!

కొనసీమ రైతుల మంచిరోజులొచ్చాయి. అక్కడ పండేకొబ్బరికాయల ధర ఇప్పుడు రికార్డ్‌ స్థాయి రేటు పలుకుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ మార్కెట్‌లో వెయ్యి కొనసీమ కొబ్బరి కాయల ధర ఏకంగా 23వేల రూపాయలు పలికింది. దీంతో కోనసీమ కొబ్బరి రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది.కోనసీమలో పండించే కొబ్బరికాయలకు ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోంది. చరిత్రలో మునిపెన్నడు చూడని విధంగా కొబ్బరి ధర పెరిగడంతో కోనసీమ రైతుల్లో ఆనందోత్సహము నెలకొంది. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తే.. అన్నదాతల కళ్లలో ఆనందంగాని అవదులే …

Read More »

వామ్మో.. ముఖంపై ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ గుండె డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే..

ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, పని ఒత్తిడి ఇవన్నీ కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. అయితే.. గుండె బలహీనపడి సరిగ్గా పనిచేయనప్పుడు, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కోసారి వైద్య అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. లేదా ప్రాణాంతకంగా మారొచ్చు.. గుండె అసలు ఎందుకు బలహీనపడుతుందన్న ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంటుంది.. గుండె బలహీనపడటానికి అనేక …

Read More »

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. …

Read More »