Recent Posts

సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!

నేటి రోజుల్లో వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నిజమైన సేవా భావంతో, నమ్మకంతో రోగులను ఆదుకుంటున్న వైద్యులను కనుగొనడం చాలా అరుదు. అలాంటి అరుదైన వైద్యులలో ఒకరు డాక్టర్ హిమ దీప్తి, సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఆమె ఒక వెలుగుదారి. డాక్టర్ హిమ దీప్తి తన ఎంబీబీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పూర్తిచేశారు. తరువాత కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంఎస్ (ప్రసూతి …

Read More »

రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. బీర్యానీ అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. అయితే.. బిర్యానీతో సొమ్ముచేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేశాయి.. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ తినాలంటేనే …

Read More »

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? వైసీపీ చీఫ్ జగన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ఎరువురులు సరఫరా చేసి ఉండే రైతులు రోడ్డెక్కేవారా? అని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించడంలేదని మండిపడ్డారు. కుప్పం లోనూ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదని.. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయన్నారు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అని జగన్ ప్రశ్నించారు లా అండ్ ఆర్డర్ కాపాడటం లేదు. ప్రజల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు.. ప్రజలకు …

Read More »